Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం... నో మాస్క్- నో పెట్రోల్...

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:36 IST)
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రాబర్ట్ సన్ పేట పోలీసులు నూతన  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరు పట్టణంలో రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు యజమానులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, అలాగే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాహనదారులకు మాస్క్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం నుండి మాస్క్ లేకపోతే  పెట్రోల్, డీజిల్ కొట్టరని, అలాగే అపరాధ రుసుము కూడా విధిస్తారని తెలియజేసారు. ఇలాంటి కఠినమైన నిబంధన విధించినా ప్రజలు మాస్కులు వేసుకుంటారో లేదంటా అపరాధ రుసుము కడుతూ వుంటారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments