Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లు, తప్పించుకున్న ప్రధాని

Webdunia
సోమవారం, 4 జులై 2022 (18:11 IST)
దేశ ప్రధానమంత్రి ఎక్కడైనా పర్యటిస్తుంటే అక్కడ పూర్తిస్థాయి భద్రత వుంటుంది. ఆయన ప్రయాణించే గగనతలం పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటాయి భద్రతాదళాలు. నో ఫ్లై జోన్ గా ప్రకటించి విమానాలతో పాటు ప్యారాచూట్లు తదితరాలు గాలిలో ఎగురవేయకూడదని కఠిన ఆంక్షలు విధిస్తారు. ఐతే గన్నవరం నుంచి భీమవరం వెళ్లేటపుడు ప్రధాని మోదీ హెలికాప్టర్ కి ప్రమాదం తప్పింది.

 
వివరాలు చూస్తే... అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ భీమవరానికి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి ఆయన భీమవరానికి హెలికాఫ్టర్‌లో వెళ్తున్న సమయంలో ఆయన హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లను వదిలారు. దీనితో ఆ బెలూన్లు హెలికాప్టర్‌ సమీపానికి వెళ్లాయి.
 
ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కేసరిపల్లిలో చోటుచేసుకోగా దీనివెనుక కాంగ్రెస్‌ శ్రేణులు వున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇది భద్రతా నిఘా వైఫల్యమన్న విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments