Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ దమ్మున్నవాడు.. చిన జీయర్ స్వామి కితాబు(video)

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (23:17 IST)
భారత ప్రధాని మోడీపై ఆధ్యాత్మిక గురువు చిన జియర్ స్వామిజీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతోమంది ప్రధాని లను చూశానని కానీ ఇటువంటి దమ్మున్న ప్రధానిని మాత్రం చూడలేదన్నారు చినజీయర్.72 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని పనిని మోడీ చేసి చూపారని కితాబు ఇచ్చారు.
 
కాశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేసి మోడీ అద్భుతం చేశారని అన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారు కూడా ఈ సాహసం చేయలేదని  మోడీ దమ్మున్న వాడు కావడం మూలంగా ఈ పని చేయగలిగాడన్నారు.
 
72 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో నేడు భరత మాత ముఖం మీద శాంత రసం, ప్రశాతం రసం, ఆనంద రసం కనపడుతున్నాయని తమ ఆనందాన్నివ్యక్తం చేశారు చినజియర్ స్వామి. మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి చైనా, అమెరికా దేశాలు మౌనంగా ఉండిపోయారన్నారు.ఇక పాకిస్తాన్ అయితే మోడీతో పెట్టుకుంటే మనల్ని కూడా ఆక్రమించేస్తాడని భయపడుతున్నారని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments