Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి ఖాయమేనా?

Webdunia
శనివారం, 17 జులై 2021 (20:30 IST)
వైసీపీ శ్రేణులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల‌ను ఈరోజు తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసులో ప్ర‌క‌టించేశారు. ఐతే ఇందులో ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డిని ప్రకటించడంతో ఇక ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి ఖాయం అని తెలుస్తోంది. అందుకే ఆమె సారధ్యం వహిస్తున్న పదవిని గోవర్థన్ రెడ్డికి ఇవ్వడం జరిగినట్లు అర్థమవుతుంది. మరి రోజాకి మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాల్సి వుంది.
 
తాజాగా వెలువ‌డిన కార్పొరేష‌న్ పోస్టుల వివ‌రాలివి.
 
ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డి 
 
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు
 
రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్
 
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌ సతీమణి
 
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ 
 
రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్
 
ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి)
 
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొప్పన భవకుమార్.....
 
కమ్మ కార్పొరేషన్ చైర్మెన్ గా తుమ్మల చంద్రశేఖర్ ( బుడ్డి )
 
నెడ్ క్యాప్  ఛైర్మన్ గా కె.కె రాజు
 
స్మార్ట్ సిటి కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జి.వి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments