Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశానికి ప్రయాణమైన 12 దక్షిణాఫ్రికా చిరుతలు (ఫోటోలు వైరల్)

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:43 IST)
Chitahs
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుత పులులను భారత్‌కు రవాణా చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన 12 అడవి చిరుతలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చేరుకోవడంలో భాగంగా శుక్రవారం చిరుతల ప్రయాణం ప్రారంభమైంది. 
 
నమీబియాకు చెందిన ఎనిమిది చిరుతల బ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున రిజర్వ్‌కు పరిచయం చేసిన ఐదు నెలల తర్వాత, మచ్చలతో కూడిన చిరుతలు శనివారం దేశానికి చేరుకోనున్నాయి. ఈ మేరకు చిరుత పులులు భారత్‌కు వస్తున్నట్లు ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు. 
 
"మన పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన 12 చిరుతలు భారతదేశానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. 
Leopard
 
భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం పులులను మధ్యప్రదేశ్ చేర్చనుంది.. వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments