Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (10:56 IST)
ఓటమి గురించి పాఠాలు నేర్చుకుని నేను ఎల్లప్పుడూ ముందుకు నడుస్తూ వుంటానని చెబుతుంటారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నేను రెండుసార్లు భగంవతుడిని కోర్కెలు కోరాను. మొదటిసారి మా అభిమానుల్లో ఒకరు మహబూబ్ నగర్ నుంచి ఓ అభిమాని... అన్నా ఒక్క సినిమా హిట్ ఇవ్వని అడిగాడు. అప్పుడు మొదటిసారిగా భగవంతుడిని కోరుకున్నా. నాకోసం కాదు కానీ నా అభిమానుల కోసం ఒక్క హిట్ ఇవ్వమని, నా అభిమానుల ప్రేమతో చచ్చిపోతున్నాను అని అడిగాను. ఆ తర్వాత హిట్ కొట్టాము.
 
రెండోసారి... భీమవరం, గాజువాకలో పరాజయం చవిచూసినప్పుడు మనోళ్లందరూ ఆ ఓటమితో నలిగిపోతున్నారు. అందుకోసం రెండోసారి భగంవతుడిని ప్రార్థించాను. అందుకే పిఠాపురం దత్తాత్రేయుడు పిలిచాడు" అంటూ చెప్పారు. చూడండి ఈ వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments