Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు ముందుంది మొసళ్ళ పండుగ... ఆంక్షల దిశగా ట్రంప్ అడుగులు?

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (09:25 IST)
తనకు బద్ధశత్రువుగా ఉన్న రష్యాతో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అగ్రరాజ్యం అమెరిగా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పంద ఫలితం మున్ముందు తెలుస్తుందంటూ బాంబు పేల్చారు.
 
అమెరికా తన శత్రువులను ఎందుర్కొనేందుకు ప్రత్యేకంగా 'క్యాట్సా' అనే చట్టాన్ని తెచ్చి అమలుచేస్తోంది. ఈ చట్టం ద్వారా ఇరాన్‌, ఉత్తర కొరియా, రష్యాలపై అమెరికా ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది. ఈ కోవలోనే రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌పైనా ఆంక్షలు విధించే సూచనలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వద్ద ప్రస్తావిస్తే, 'అవేంటో భారత్‌ తెలుసుకుంటుంది. మీరు అనుకున్నంత సమయం కూడా పట్టదు. ఆ దేశానికి త్వరలోనే తెలిసొస్తుంది. మీరే చూస్తారు' అని ట్రంప్ సమాధానమిచ్చారు. మరోవైపు అమెరికా ఆంక్షలకు భయపడేది లేదని, భారత్‌తో మరిన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments