Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తా అని పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోనే ర‌ఘురామ‌కు హెచ్చ‌రిక, ఎవరు?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (20:00 IST)
అక్క‌డా, ఇక్క‌డా చాటుగా కాదు... ఏకంగా పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోనే చంపేస్తాన‌ని బెదిరించార‌ట‌. అదీ వైసీపీ ఎంపీ ర‌ఘురామకృష్ణం రాజును. బెదిరించింది ఎవ‌రో కాదు... ఆ పార్టీకే చెంద‌ని మ‌రో ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అంట.

ఈ మేర‌కు ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.  పార్లమెంట్‌ ఆవరణలో రఘురామను మాధవ్‌ దుర్భాషలాడార‌ట‌.

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు ఆపకపోతే, అంతం చేస్తామని రఘురామను మాధవ్‌ బెదిరించార‌ట‌. దీంతో ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లోక్ స‌భ స్పీక‌ర్‌కి  విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments