పవన్ కల్యాణ్ రహస్యంగా పూజలు చేశారా? కత్తి మహేష్ చెప్పిందేనా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (15:49 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ద్వారకా తిరుమల లోని జగన్నాథపురం నరసింహ స్వామి ఆలయంలో ఆయన సోమవారం వేకువ జామున 3 గంటల నుంచి 4.30 గంటల వరకూ నిర్వహించారని చెప్పుకుంటున్నారు. ఐతే ఆయన ఎలాంటి పూజలు చేశారన్నది మాత్రం వెల్లడికాలేదు. 
 
ఇకపోతే అచ్చం ఇలాగే గతంలోనూ పవన్ కల్యాణ్ రహస్య పూజ చేసినట్లు ప్రచారం జరిగింది. గతంలో జల్సా చిత్రం విడుదలకు ముందు పవన్ కల్యాణ్ ఆ చిత్రం కోసం ఇక్కడే రహస్య పూజ చేశారని చెప్పుకున్నారు. కత్తి మహేష్ దీనిపై సవాల్ కూడా విసిరాడు. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ అంతా కలిసి ఈ దేవాలయంలో పూజలు చేశారంటూ కత్తి ఆరోపించాడు. దీనిపై ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కాగా ఇప్పుడు మరోసారి పవన్ పూజలు చేశారంటూ ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజం ఎంత వున్నదన్నది తేలాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments