Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేపీతో చేతులు కలిపిన జేడీ... లోక్‌సత్తా పార్టీ అధినేతగా లక్ష్మీనారాయణ?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (14:36 IST)
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. ఆయన సోమవారం లోక్‌సత్తా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. నిజానికి నవంబరు 26వ తేదీన కొత్త పార్టీని స్థాపించి, జెండాతో పాటు పార్టీ అజెండాను ప్రటిస్తానని లక్ష్మీనారాయణ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆయన పెట్టబోయే పార్టీ పేరు ఏమై ఉంటుందోనన్న చర్చసాగింది. అయితే, జేడీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సత్తా సభ్యత్వం స్వీకరించారు. 
 
కాగా, క్విట్ కరప్షన్ మూవ్‌మెంట్‌లో భాగంగా, 69వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.
 
ఈసందర్భంగా జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ, రాజకీయ ప్రయాణం మొదలుపెట్టబోతున్న జేడీ లక్ష్మినారాయణను.. లోక్‌సత్తా పార్టీలోకి సాహదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. లోక్‌సత్తా పార్టీని ఒక అడుగు ముందుకేసి జేడీ లక్ష్మీనారాయణ నడిపితే చాలా సంతోషిస్తానని చెప్పారు. ఓర్పుతో, నేర్పుతో, కొత్త రాజకీయాలతో ముందుకెళ్లాల్సి ఉందని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments