Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియతమ నేత ప్రశాంతంగా సాగునంపుదాం.. స్టాలిన్ పిలుపు

డీఎంకే అధినేత కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (21:54 IST)
డీఎంకే అధినేత కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
 
ద్రవిడ సూర్యుడు ఇకలేరు. మన ప్రియతమ నేతను ప్రశాంతంగా సాగనంపుదాం.. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి భావోద్వోగాలకు గురికావద్దని కోరారు.
 
తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కన్నుమూయడంతో స్టాలిన్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత విచారంలోనూ ఆయన మీడియా ముందుకు వచ్చి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, మన ప్రియతమ నేత పట్ల గౌరవం చాటుకునే సమయమిదని సూచించారు.
 
ఇదిలావుంటే, కరుణానిధి మరణవార్త తెలిసిన తర్వాత తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్‌టీసీ బస్సుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక జిల్లాల ఎస్పీలను కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments