Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డ షర్మిలను కడపలో గెలిపించండి: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన - video

ఐవీఆర్
శనివారం, 11 మే 2024 (19:30 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఏపీ పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ సంచలన ప్రకటన చేసారు. వీడియా ద్వారా ఆమె తన సందేశాన్ని పంపారు. తన బిడ్డ వైఎస్ షర్మిల కడప పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగిందనీ, ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. వీడియో సందేశంలో విజయమ్మ ఇలా చెప్పారు.
 
" కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ను అభిమానించే, ప్రేమించేవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తుంది. కడప జిల్లా ప్రజలకు సేవే చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను" అని విజ్ఞప్తి చేసారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుండగా విజయమ్మ చేసిన ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షర్మిల వర్సెస్ జగన్ అన్నట్లుగా ఈ పరిస్థితుల్లో విజయమ్మ షర్మిలకు అనుకూలంగా సందేశం పంపడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments