Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ పండగను సంతోషంగా జరుపుకున్న రోజా, కానీ అప్పటి ఘటన గుర్తు చేసుకుని?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (17:42 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యుల మధ్య రక్షాబంధన్ జరుపుకున్నారు. తన ఇద్దరు అన్నలకు రాఖీ కట్టారు రోజా. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపారు. అన్నా... ఆశీర్వదించండి అంటూ కాళ్ళపై పడి దణ్ణం పెట్టారు. 
 
అన్నలు రోజాను ఆశీర్వదించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు రోజా. ఎంతో సంతోషంగా కనిపించారు. మహిళా సాధికారికత సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రోజా చెప్పారు. స్వామివారిని దర్సించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
రక్షాబంధన్ రోజు ఇ-దర్సన్ పేరుతో మహిళా భద్రత కోసం సిఎం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోజా. గత సంవత్సరం వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టానని... రక్తం పంచుకుని పుట్టకపోయినా జగన్ తన కుటుంబంలో ఒక సభ్యుడని.. ఎప్పుడూ ఆయన్ను తన అన్నగానే భావిస్తానని రోజా చెప్పారు. స్వయంగా కుటుంబ సభ్యులందరికీ వంటలు చేసి అందరూ కలిసి ఇంటిల్లిపాది భోజనం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments