Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తుకు వెళ్లం... ఐదేళ్లూ అధికారంలో ఉంటాం : నారా లోకేశ్

తెలంగాణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికల

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (15:37 IST)
తెలంగాణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు.
 
గురువారం లోకేశ్ విజయవాడలో ఐటి కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభను రద్దు చేసి ముందస్తు వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. 
 
ముందస్తుపై వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. ప్రస్తుతం ఎన్నికలపై ఆలోచన లేదని.. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు. తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్ల పాటు నడవకపోవడం దురదృష్టకరమని లోకేశ్‌ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments