Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిధరలు పెరగడంతో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (14:44 IST)
ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశ ప్రజలు వాటిని కొనలేక నానా తంటాలు పడతున్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం పెరిగిన ఉల్లిధరలతో కోటీశ్వురుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున్ ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఉల్లిపాయ‌ల‌ను పండిస్తున్నాడు. కానీ ఎప్పుడూ న‌ష్టాలే వ‌చ్చేవి. 
 
కానీ ఈసారి మల్లికార్డున్ పండించిన 20 ఎకరాల్లో ఉల్లి పంటను సాగుచేశాడు. అయితే ఈ సారి మాత్రం ఉల్లి ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో అత‌ని పంట పండింది. అత‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. దీంతో అన‌తి కాలంలోనే అత‌నికి కోటి రూపాయల మేర లాభం వచ్చింది. ఇక పంట వేసేందుకు మాత్రం అత‌నికి రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల డ‌బ్బు ఖ‌ర్చ‌యింది.
 
కానీ లాభం మాత్రం కోటి రూపాయలు రావడంతో అతని ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. డ‌బ్బులో కొంత డ‌బ్బును ఖ‌ర్చు పెట్టి మంచి ఇల్లు క‌ట్టించుకుంటాన‌ని తెలిపాడు. మిగిలిన డ‌బ్బుతో మ‌ళ్లీ వ్య‌వసాయం చేస్తాన‌ని చెబుతున్నాడు. అదృష్టం అంటే ఇలానే వుంటుంది మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments