Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి వర్కవుట్ అయిన PK ఫార్ములా, ఆధిక్యంలో దీదీ- కోయంబత్తూరులో కమల్ ముందంజ

Webdunia
ఆదివారం, 2 మే 2021 (13:39 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK) ఫార్ములా మరోసారి వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 203 స్థానాలలో భారీ ఆధిక్యంతో దూసుకువెళుతోంది. ఉదయం నుంచి నందిగ్రాం నియోజకవర్గంలో వెనకబడిపోయిన మమతా బెనర్జీ ఆరు రౌండ్ల తర్వాత 1427 ఓట్ల ఆధిక్యంతో వున్నారు. దీనితో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇదిలావుంటే తమిళనాడులో డిఎంకే స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్తోంది. ఆ రాష్ట్రంలో టార్చ్ లైట్ గుర్తుతో మక్కల్ నీతిమయ్యం అనే పార్టీతో ముందుకు వచ్చిన విలక్షణ నటుడు కమల్ హాసన్ పోటీ చేసిన కోయంబత్తూరులో ముందంజలో వున్నారు. ఆయన తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ ఆధిక్యంలో లేరు. 7వ రౌండ్ ముగిసే సమయానికి కమల్ హాసన్ - 15,246 ఓట్లతో ముందంజలో వుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూర 12,531 ఓట్లు, భాజపా అభ్యర్థి వానతి 11,197 ఓట్ల ఆధిక్యంతో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments