Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో మహిళకు పురిటినొప్పులు.. నవజాత శిశువు..?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (20:10 IST)
మలేషియా విమానంలో ఓ గర్భిణీ ప్రసవించింది. అయితే ఆ మహిళ జన్మనిచ్చిన నవజాత శిశువు మృతి చెందడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. టర్కీ నుంచి మలేషియా వెళ్తున్న విమానంలో మహిళ ప్రసవించింది. 
 
365 మంది ప్రయాణికులతో టర్కీ నుంచి మలేషియా వెళ్లే విమానం గాలిలో ఉండగా ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. 
 
విమానాశ్రయంలోని వైద్య బృందం విమానంలోకి వెళ్లి మహిళకు చికిత్స అందించింది. అయితే శిశువు మృతిచెందింది. దీంతో విషాదం నెలకొంది. కానీ మృత శిశువును మలేషియాకు తీసుకెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments