Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను చంపడానికి పులివెందుల నుంచి జనం రావాలా? రఘురామపై బాపట్ల ఎంపి

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:01 IST)
బాపట్ల వైసిపి ఎంపి నందిగం సురేష్ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన రఘురామను ఉద్దేశించి మాట్లాడుతూ... నిన్ను చంపడానికి పులివెందుల నుంచి జనాన్ని పంపారా? కుక్కను చంపడానికి అంత అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
 
వైసిపి ఎంపి అని ఢిల్లీలో చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణ రాజు చేస్తున్నది రాజకీయ వ్యభిచారమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని శ్రీరాముడు అని ఏపి ప్రజలు తేల్చి 151 సీట్లు కట్టబెట్టారనీ, నువ్వే రాక్షసులతో కలిసి పనిచేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవడం తథ్యమన్నారు. తమ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుని తీరుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments