ఒక్క రాత్రికి కోటి రూపాయలిస్తాం.. ఎఫ్‌బీలో ఆమెకు వేధింపులు?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:07 IST)
సోషల్ మీడియా ద్వారా ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే... సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా నటీమణులను ట్రోలింగ్ చేయడం, వారికి అభ్యంతరకరమైన మెసేజ్‌లో పెట్టడం వంటి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా మలయాళ నటీమణి గాయత్రి అరుణ్‌కు ఎఫ్‌బీ ద్వారా వేధింపులు అధికమయ్యాయి. 
 
గాయత్రి అరుణ్ అనే హీరోయిన్‌ అభ్యంతరకర ఫోటోలను పోస్టు చేస్తున్నారు. మరికొంతమంది ఒక్కరాత్రికి రూ.2లక్షలు ఇస్తాం.. ఓకేనా అంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు స్పందించిన గాయత్రి.. మీ తల్లీ, సోదరి సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఇంకా సదరు యువకుడు పోస్టు చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసిన నటి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరలై కూర్చుంది. 
 
మరోవైపు ప్రముఖ టాలీవుడ్ నటి సాక్షి చౌదరికి కూడా ఇలాంటి వేధింపులకు గురిచేసే పోస్టులు వచ్చాయి. ఈమె తన సోషల్ మీడియాలో అర్ధనగ్న ఫోటోలతో కూడిన పోస్టు చేస్తుండటంతో.. ఆమెతో ఒక్క రాత్రికి గడిపేందుకు రేటెంత అంటూ పోస్టులు పెడుతున్నారు. తన వీడియోలు, ఫోటోలను చూసి ఒక్క రాత్రికి కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు పోస్టు చేస్తున్నారని.. తాను అమ్ముడు పోయేందుకు సిద్ధంగా లేనని సాక్షి చౌదరి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

Allu Arjun: పుష్ప సంపాదనకంటే రాకాతో తగ్గేదేలా అంటున్న అల్లు అర్జున్ ?

Disha Patani: రొమాన్స్ జానర్‌లో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్న దిశాపటానీ

ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు

Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments