Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ స్టాల్ కావాలని డిమాండ్ చేయలేదు.. మందిరం కట్టమన్నా.. గెంటేశారు : ప్రవీణ్ తొగాడియా

విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసి

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:46 IST)
విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసినందుకే వీహెచ్‌పీ నుంచి గెంటేశారని వెల్లడించారు.
 
ముఖ్యంగా, హిందువుల సంక్షేమం కోసం 50 ఏళ్లు కష్టపడినందుకు తనకు దక్కిన ఫలితంగా భావిస్తున్నట్టు చెప్పారు. పైగా, తాను ప్రధాని పదవినో, టీ స్టాల్‌ కావాలనో డిమాండ్‌ చేయలేదనీ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని మాత్రమే అడిగినట్టు చెప్పారు. తనకు నరేంద్ర భాయ్‌ (ప్రధాని మోడీ)తో వ్యక్తిగత సమస్యలేమీ లేవన్నారు. 
 
రామమందిర నిర్మాణంపై చట్టం చేసే విషయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మౌనంగా ఉండడమే తనకు చికాకు తెప్పించిందన్నారు. పైగా, తాను పదవులు ఆశించేవాడినే అయివుంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడిననీ, కానీ తనకు మోడీతో తనకు సమస్య ఉంటే ఆయన అప్పట్లోనే ముఖ్యమంత్రిని అయ్యేవారే కాదనీ ప్రవీణ్ తొగాడియా తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments