Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంకీ వర్సెస్ డాగ్స్ గ్యాంగ్ వార్: 250 కుక్కలను చంపిన రెండు కోతులు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (09:46 IST)
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లావూల్ గ్రామంలో దాదాపు 250 కుక్కలను చంపినందుకు రెండు కోతులను పట్టుకున్నారు. 250 కుక్కలను ఆ కోతులు ఎందుకు చంపాయా అన్న దానికి కారణం లేకపోలేదు.
 
కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో కుక్కలు ఒక కోతిని వెంటాడి వెంటాడి చంపేశాయి. ఆ దారుణాన్ని ఈ 2 కోతులు చూసాయట. ఇక ఆ తర్వాత ప్రతీకారంగా కుక్కలు వంటరిగా వున్నప్పుడు దాడి చేసి చంపుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంగా కుక్కపిల్లలు కనబడితే చటుక్కున చేతులతో పట్టుకుని చెట్లపైకి చిటారు కొమ్మల వద్దకు తీసికెళ్లి అక్కడి నుంచి వాటిని జారవిడిచి అవి ప్రాణాలు కోల్పోయేట్లు చేసాయి.

కోతులు ఇలా ప్రతీకారం తీర్చుకోవడాన్ని చూసిన గ్రామస్థులు విషయాన్ని అటవీశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు ఆ కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments