Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి.. జగన్ పైన జవహర్ సెటైర్స్

Webdunia
గురువారం, 13 మే 2021 (22:43 IST)
ట్విట్టర్ లో మాజీ మంత్రి, టిడిపి నేత జవహర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్లు విసిరారు. ఆయన ఇలా పేర్కొన్నారు. మనం కన్నెర్ర చేస్తే గంగవరం, కృష్ణ పట్నం పోర్టు ఓనర్లు వనుక్కొంటూ వెళ్లి అయిన కాడికి మనోడికి వాటిని అమ్మేసి పోయారు.

మొండికేసిన సంగం డైరీ చైర్మన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టాం. మాట వినక పోతే జువారి సిమెంట్, అమర్ రాజా బాటరీస్ కు పొల్యూషన్ నోటీస్ ఇచ్చి మూసేయించాము. వ్యాక్సిన్ కంపెనీవోడు ఇంతకన్నా మొనగాడా ఏందీ?

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి పట్టుకొద్దాం. అంత వద్దని అనుకొంటే సంగం డైరీలో సర్వర్లు లాక్కొచ్చినట్లు వ్యాక్సిన్ కంపెనీ వాడి సర్వర్లు పట్టుకొచ్చి మన సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇద్దాం.

వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని గుద్ది మనకు ఇచ్చేస్తారు. వాక్సిన్లు ఇప్పించాలని చంద్రబాబును రామోజీ రావును మనం బతిమాలుకోవడం ఏందన్నా? సిగ్గు పోతోంది. మన మోడల్ మనకు ఉందిగా!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments