Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైట్లీ పద్దుల చిట్టా : రైతుల సంక్షేమానికి పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు.

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:28 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతూ, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నామనీ, వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు తన బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 
 
సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయని తెలిపారు. గ్రామీణ వ్యవసాయం, విద్యా రంగాలపై అధిక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రైతులకు లాభాలు రావాలన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సంక్షేమ పథకాల ప్రయోజానాలన్నీ నిజయమైన లబ్ధిదారులకే అందాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments