స్త్రీలు ఆలయాలలో పూజలు చేయకూడదా.. ఎందుకు..?

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (11:14 IST)
స్త్రీలు ఇంట్లో మాత్రమే ఎందుకు పూజలు చేస్తున్నారు.. ఆలయాలలో చేయకూడదా.. చేయెుచ్చు. కానీ ప్రాచీనకాలంలో వేద సమాజం స్త్రీ పురుషులకు వేరువేరు బాధ్యతలు అప్పగించింది. అలానే ఇంటి జీవన వైభవం గృహలక్ష్మీ చేతిలో, సామాజిక జీవన బాధ్యతలను పురుషుని చేతిలో పెట్టింది. ఈ పద్ధతులను స్త్రీల శారీరర, మానసిక స్థితిగతులను బట్టి వారి పిల్లల బాధ్యతలు బట్టి ఇలా అప్పగించడం జరిగిందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 
ఋతు సమయంలో మహిళలు కొన్ని రోజులు పాటు శారీరకంగా ఇబ్బందులతో బాధపడుతుంటారు. చంటి పిల్లలు అమ్మలను హత్తుకునే ఉంటారు. ఇందుకు ప్రత్యామ్నాయం పురుషుడే అయినా.. స్త్రీలను అర్చకత్వం వద్దన్నది లేదు. అలానే ఎంతో మంది స్త్రీలు నోము సమాయాల్లో పల్లెల్లో పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతలకు అర్చనలు చేస్తుంటారు. 
 
స్త్రీలు పురుషులకు సమానం కాబట్టి వారు నోములు, వ్రతాల సమాయాల్లో పూజలు చేస్తుంటారు. ఇది కూడా అంతే. స్త్రీలు ఇంట్లో మహాలక్ష్మీగా ఉంటారు. పురుషులు ఆలయాల్లో పూజారులుగా ఉంటారు. స్త్రీలు ఎప్పుడూ ఆలయానికి రావాలనున్నా రావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో వెళ్లాలనుకున్నా వెళ్లలేం. కాబట్టే స్త్రీలకు ఇంట్లో పూజలు చేసే పద్ధతిని అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Love Scam: ఒకే గ్రామం.. ఇద్దరమ్మాయిలను ఇన్‌స్టాతో మోసం చేసిన వ్యక్తి.. లక్షలతో పరార్

ఫాస్ట్-ఫుడ్ తయారీ యూనిట్లపై ఆకస్మిక దాడులు.. పాచిపోయిన ఫ్రైడ్ చికెన్ (video)

ఆ బిడ్డ నాకు పుట్టలేదు.. రెండు నెలల పసికందును చంపేసిన తండ్రి

ఆరు లేన్ల కారిడార్‌గా నెల్లూరు- తడా హైవే 16.. ఇక ట్రాఫిక్‌కు బైబై

కన్నబిడ్డల ముందే భార్యను గుండు గీయించి మూత్రం తాగించిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

తిరుపతిలో జాతీయ శాసన మ్యూజియం ఏర్పాటుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్

తర్వాతి కథనం
Show comments