వాస్తు శాస్త్రం: ఇంట్లో కుళాయిలు లీక్ అవుతున్నాయా?

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (20:10 IST)
ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా వుంచడం ద్వారా వాస్తు దోషాలుండవు. ఇంటిని చిందరవందరగా వుంచకూడదు. ఇల్లు చిందరవందరగా ఉన్నప్పుడు, మనస్సులో గందరగోళానికి దారితీసే శక్తి ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఒత్తిడికి మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. 
 
అందుకే మనం నివసించే ఇల్లు శుభ్రంగా విశాలంగా ఉండాలి. అలాగే అప్పుడప్పుడు ఉపయోంచని వస్తువులను పారేయడం చేయాలి.  
 
ఇంట్లో ఎక్కడా పగిలిన లేదా పగిలిన అద్దాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే, ఇంట్లో కిటికీలు లేదా తలుపులు శబ్ధం చేయకుండా వుండాలి. ఎక్కడా కుళాయిల నుంచి నీరు కారకుండా చూడాలి. ఇలా చేస్తే సంపద కరిగిపోతుంది. ఇంట్లో వుండే కుళాయిలు లీక్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ధనవ్యయం అదుపులో వుంటుంది. 
 
ఇంటి ఫ్లోర్‌ను తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం సముద్రపు ఉప్పు కలపడం మంచిది. సముద్రపు ఉప్పు ఇంట్లోని ప్రతికూలతను తొలగిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...

తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ

Jagan-KTR: జగన్- కేటీఆర్‌కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?

ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్

నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆలయాల నిర్మాణం కంటే.. పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించ వచ్చు కదా?

20-04-2026 సోమవారం ఫలితాలు : నిర్విరామంగా శ్రమిస్తారు.. ఖర్చులు విపరీతం...

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

తర్వాతి కథనం
Show comments