చెదిరిపోయిన ఆలయాలను పూర్తిగా తొలగించి కట్టొచ్చా..?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:17 IST)
కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు చెదిరిపోయి ఉంటాయి. వాటి గురించి ఎవ్వరు అంతగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా చెదిరిపోయిన ఆలయాలను పూర్తిగా తొలగించి కట్టొచ్చా.. లేదా స్థలం మార్చాలా అని చింతిస్తుంటారు. అలాంటివారికోసం..
 
శిథిలమైన ఆలయాలు పునర్నిర్మాణం చేయడం అనివార్యం. వాటిని కాపాడుకోవడం అంటే మన జాతి సంపదను కాపాడుకోవడం. ఒక్కో ఆలయానికి ఒక్కో విధంగా కట్టడం ఉంటుంది. ఆగమాన్ని బట్టి ఆయా గర్భగుడుల వైశాల్యం విగ్రహ ప్రతిష్ఠాప స్థానాలు మారుతుంటాయి.
 
ఆలయం పూర్తిగా జార్గమయి ఉంటే తప్పక తొలగించి కట్టాలి. స్థలం మార్చాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలోనే కట్టుకోవచ్చు.. లేదా స్థలం కూడా మార్చవచ్చు. తప్పనిసరికాదు. కొన్ని ఆలయాలు స్వయంభువులుగా ఉంటాయి. ఆలంటి ఆలయ నిర్మాణాన్ని తిరిగి గొప్పగా పునరుద్ధరించవచ్చు. మనం యాదగిరి గుట్టను అలానే బృహత్తంగా చేసుకుంటున్నాం. మీరు ఆలయ నిర్మాణ నిపుణుల సూచనలు, సలహాల మేరకు అన్నీ తెలుసుకుని జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి రద్దు చేసుకుందని హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు.. యువతి బలవన్మరణం

అలా చేయడం హిందూ మతానికే మంచిది కాదు : సుప్రీంకోర్టు

సొంత ఇల్లు - భూమి లేదు : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..

మనుషుల ప్రాణాలకంటే కుక్కల ప్రాణాలే ముఖ్యమా? వీడియో చూడండి

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం

వైశాఖ కృష్ణ పక్ష పంచమి: ఉజ్జయిన్‌ మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతి

07-04-2026 మంగళవారం ఫలితాలు : రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది

06-04-2016 సోమవారం ఫలితాలు - త్వరలో మీ కృషి చేస్తుంది

05-04-26 ఆదివారం ఫలితాలు - అవసరాలకు ధనం అందుతుంది..

తర్వాతి కథనం
Show comments