శరీరానికి బలం చేకూర్చే పుదీనా రైస్ ఎలా తయారుచేయాలి?

Webdunia
గురువారం, 6 జులై 2023 (23:01 IST)
పుదీనా వివిధ ఔషధ ఉపయోగాలతో కూడిన ముఖ్యమైన మూలికలలో ఒకటి. సువాసన గల పుదీనాతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పుదీనా రైస్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము. 
కావలసినవి: ఒక కప్పు అన్నం, పుదీనా ఆకుకూర, అల్లం, పచ్చిమిర్చి, వేయించిన వేరుశెనగ, పెద్ద ఉల్లిపాయ, మసాలాలు, కావలసినంత ఉప్పు. ముందుగా వేయించిన వేరుశనగ పప్పు, శనగపిండి, ఎండుమిర్చి, మెంతిపొడి పక్కన పెట్టుకోవాలి.
 
ఉడికిన అన్నాన్ని బాగా వడకట్టి వెడల్పాటి పాత్రలో వేసి చల్లారనివ్వాలి. తర్వాత పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేయాలి.
 
ఇప్పుడు పేస్టులా చేసుకున్న పుదీనాతో పాటు వేరుశనగ పప్పు, ఎండుమిర్చి, మెంతి పొడి మిశ్రమాన్ని జోడించండి. పూర్తిగా సిద్ధం చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో పోసి కలపాలి. ఇక ఇప్పుడు తరిగిన కొత్తిమీర తరుగు చల్లితే టేస్టీగా వుండే పుదీనా రైస్ సిద్ధం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments