Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగ్గుబియ్యం దోశ తయారీ విధానం..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (11:21 IST)
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం - 1 కప్పు
శెనగపిండి - అరకప్పు
బియ్యం పిండి - అరకప్పు
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - కొన్ని
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - చెంచా 
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నూనె - అరకప్పు.
 
తయారీ విధానం:
ముందుగా సగ్గు బియ్యంలోని నీళ్లు వంపేయకుండా శెనగపిండి, బియ్యంప్పిండి, ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంపై మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే దోశ వేసి పైన ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర చల్లుకోవాలి. దోశ చుట్టూ నూనె వేసి మూతపెట్టుకోవాలి. 5 నిమిషాల తరువత దోశ మెత్తగా మారుతుంది. అంతే.. ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యం దోశ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతి అలా ఎదుగుతుంది.. ఒక ఎకరం రూ.20కోట్లు విక్రయిస్తే.. రూ.80కోట్లు లాభం?

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments