''పారద'' వినాయకుని పూజిస్తే...

పాదరసంతో తయారుచేసిన వినాయకుని పారద గణపతి అంటారు. పాదరసంతో తయారుచేసిన శివలింగాలను మాత్రం ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ పారద శివలింగాలను పూజించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలానే పాదరసంతో చేసిన వినాయకు

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:02 IST)
0
పాదరసంతో తయారుచేసిన వినాయకుని పారద గణపతి అంటారు. పాదరసంతో తయారుచేసిన శివలింగాలను మాత్రం ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ పారద శివలింగాలను పూజించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలానే పాదరసంతో చేసిన వినాయకుని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. జ్ఞానవృద్ధి, మనోధైర్యం కోసం పారద గణపతి పూజిస్తే మంచిది.
 
వినాయక చవితి రోజున పూజమందిరంలో బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తే మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలిసి ఉన్న గణపతి రూపాన్ని ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార సంస్థల్లో ముఖ్యంగా పారద లక్ష్మీగణపతిని పూజించడం వలన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Himanshu post: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణ.. అయినా రిలాక్స్‌గా కేసీఆర్

అంబటి రాంబాబు అరెస్టు - 24 గంటలు రక్షణ కల్పించాలంటూ కోర్టుకెక్కిన సతీమణి

కేంద్ర వార్షిక బడ్జెట్ : కాంజీవరం చీర కట్టులో నిర్మలమ్మ

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments