Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్‌పేస్ట్ ముఖంపై ఉన్న మొటిమల్ని మచ్చల్ని తగ్గిస్తుందా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (19:18 IST)
చాలా మంది ముఖంలో మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అందులో ఒకటి టూత్‌పేస్ట్ రాయడం. ఇలా టూత్‌పేస్ట్ రాస్తే సమస్య తగ్గుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
మామూలుగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంతాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. దీనిని దంతాలపై రాస్తారు. దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఏమీ కాదు, కానీ ముఖంపై ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి టూత్‌పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గినా భవిష్యత్తులో మాత్రం దాని తాలూకూ ఇబ్బందులు తప్పవు. 
 
పేస్ట్‌లోని కెమికల్స్ ముఖంపై ఉన్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తాయి. దీని వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా టూత్‌పేస్ట్‌ను ముఖంపై రాయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments