Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షని నీటిలో వేడిచేసి తాగితే.. నెలసరి కడుపునొప్పి?

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శ

Webdunia
బుధవారం, 31 మే 2017 (11:30 IST)
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శక్తి కావాలి.. కాబట్టి వారు క్రమం తప్పకుండా ఎండు ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఎండుద్రాక్షల్ని పాలల్లో కలిపి వేడిచేసి తాగడంవల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎండుద్రాక్షని కొంత నీటిలో వేడి చేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 
ఎండుద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు ఐదు నుంచి పదివరకు తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్ధ పదార్థాలు బయటకు పోతాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. మహిళలూ రోజు ఐదేసి ఎండుద్రాక్షలను తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments