Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోపాన్ని తగ్గించాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (14:58 IST)
కోపాన్ని అణచుకోలేకపోతున్నారా.. అయితే కాస్త వెడల్పయిన గిన్నెలో బాగా చల్లగా ఉన్న నీళ్లు పోసి అందులో 30 సెకండ్ల పాటు చేతులను గానీ, ముఖాన్ని గానీ ముంచి బయటకు తీయండి. విచిత్రంగా అనిపించినా ఇది తక్షణం కోపం, ఆందోళన తగ్గడానికి తోడ్పడుతుంది.
 
మనసును స్థిమితపరచి ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తుంది. వ్యక్తిత్వ సమస్యలతో సతమతమయ్యేవారికోసం రూపొందించిన డీబీటీ-డయలెక్టికల్ బిహేవియర్ థెరపీలో ఇదొక పద్ధతి.
 
భావోద్వేగాలకు లోనైనప్పుడు మెదడు కొత్త సమాచారాన్ని సరిగా గ్రహించలేదు, విడమరచుకోలేదు. నాడీవ్యవస్థ స్థిమితపడితే తప్ప ఇది తిరిగి కుదురుకోదు. చల్లని నీటిలో ముఖాన్ని ముంచడం ద్వారా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపితమై భావోద్వేగాలు తగ్గటానికి తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments