Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే?

కాఫీ, టీ, కోలాలు ఎక్కువగా తాగడం వలన పళ్లు పసుప్పచ్చగా మారుతాయి. ఆ సమస్యను పొగొట్టేందుకు కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే ముత్యాల్లాంటి పలువరుసను మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

Webdunia
శనివారం, 7 జులై 2018 (12:22 IST)
కాఫీ, టీ, కోలాలు ఎక్కువగా తాగడం వలన పళ్లు పసుప్పచ్చగా మారుతాయి. ఆ సమస్యను పొగొట్టేందుకు కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే ముత్యాల్లాంటి పలువరుసను మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
క్యారెట్, యాపిల్, కొత్తిమీర, కూరగాయలు, పండ్లను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి. ఇవన్నీ పళ్లపై ఉండే ఎనామిల్‌కు హాని కలిగించకుండా సహాయపడుతాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వలన నోటిలోని పీహెచ్ స్థాయిలు పెరిగి ఎనామిల్ పోకుండా ఉంటుంది. అరటిపండు, కమలాపండు తొక్క లోపలి భాగాలతో పళ్లపై మృదువుగా రుద్దుకుంటే పసుపుదనం తొలగిపోతుంది.
 
ఈ పండ్ల తొక్కల్లో ఉండే ఖనిజాలు మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ ఎనామిల్‌కు రక్షణగా ఉంటాయి. పరిశుభ్రమైన చెంచా కొబ్బరినూనెను తీసుకుని 15 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఈ నూనె నోట్లోని అన్ని భాగాలను తాకేల పుక్కిలించాలి. ఆ తరువాత నూనె ఉమ్మేసి నోరు శుభ్రం చేసుకొనిన వెంటనే రెండు గ్లాసుల నీరు త్రాగాలి. 
 
కొబ్బరినూనెలోని లారిక్ ఆమ్లం దంతాలపై పసుపుదనానికి కారణమయ్యే బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది. టూత్‌పేస్ట్‌లో కాస్త ఉప్పును కలుపుకుని పళ్లను  తోముకుంటే దంతాలలో గల పసుపుదనం తొలగిపోయి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలా కాకుంటే వంటసోడాను కూడా టూత్‌పేస్ట్‌లో వేసుకుని తోముకుంటే మంచి మార్పు కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

తర్వాతి కథనం
Show comments