Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ల పక్కనే నిద్రపోతే మహిళల్లో గర్భస్రావం..

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్లు తెగ వాడేస్తున్నారా...? అయితే ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే? స్మార్ట్ ఫోన్ల రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (14:58 IST)
యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్లు తెగ వాడేస్తున్నారా...? అయితే ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే? స్మార్ట్ ఫోన్ల రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 
 
స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా.. మైక్రోవేవ్‌, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదని.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
 
అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే.. స్మార్ట్ ఫోన్లకు దూరంగా వుండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను వుంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్లను పక్కనబెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, కేన్సర్ తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments