సుప్తమత్స్యేంద్రాసనంతో వెన్ను నొప్పి పోవాలంటే...

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (10:17 IST)
ఎక్కువ సమయంపాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో పొరపాట్లు, వెన్నుముందుకు వంచి కూర్చోవడం మొదలైన అలవాట్ల వల్ల వెన్నుముకలోని వెన్నునొప్పి వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సుప్తమత్స్యేంద్రాసనం సాధన చేయాలి. 
 
వెల్లకిలా పడుకుని చేతులు నేల మీద చాపి ఉంచాలి.
 
కుడి కాలును మడిచి, ఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచి, నేలను తాకించాలి.
 
నేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి.
 
చేస్తున్నప్పుడు నడుము కింది భాగం మాత్రమే కదలాలి. అంతేగానీ శరీరం మొత్తం కాలుతోపాటు కదపకూడదు.
 
ఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలి.
 
ఆసనం పూర్తయిన తర్వాత కాళ్లు రెండు నేలకు ఆనించి పడుకుని, నెమ్మదిగా పైకి లేవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కూతురు కోసం వెళ్తే.. కర్నూలు ఆస్పత్రి ఆవరణలో భార్యను హతమార్చిన భర్త..

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 23మంది సజీవ దహనం

ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా.. యూఎస్ యుద్ధ నౌకలపై డ్రోన్ల దాడి

మీ విజన్‌తో న్యవ్యాంధ్రను ముందుకు నడిపించే బాధ్యత మీదే : హ్యాపీ బర్త్‌డే సీఎం బాబు ...

వైకాపా కార్యకర్త దస్తగిరిని వైకాపా నేతలే చంపేశారు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి ల వారణాసి షూటింగ్ కు బ్రేక్ కు కారణం అదే !

Dhanush: ఒకప్పుటి బ్యాంకు దొంగ - కనికరం లేని పోలీస్ అధికారి కథే ధనుష్... కారా ట్రైలర్

మహావతార్ పరశురామ్ ఎవరనేది సస్పెన్స్ తో టైటిల్, గ్లింప్స్ రిలీజ్

రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

తర్వాతి కథనం
Show comments