Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లూ మావే : వైఎస్. భారతి

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:11 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉదంయ పోలింగ్ జరుగుతోంది. దీంతో అనేక మంది రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్.భారతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ధైర్యవంతుడైన యువ నాయకుడిని, విశ్వసనీయత ఉన్నవాడిని గెలిపించాలని యువ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
 
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మేడం.. ఈసారి మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అని ప్రశ్నించారు. దీంతో 'అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లు కూడా వస్తాయి' అని నవ్వుతూ సమాధానమిచ్చారు. నిజాయితీ, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం చేసేవారికి ఓటేయాలని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను వైఎస్ భారతి మరోసారి కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments