Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు - కానిస్టేబుల్ సస్పెండ్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (13:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌పై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినందుకు నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నవీన్ కుమార్ శెట్టిన అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిసాలి సస్పెండ్ చేశారు. 
 
అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో అమ్మోనియం విషవాయువుల ప్రభావంతో అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన పోస్టు చివరలో "అన్న వచ్చాడు. అస్వస్థతకు తెచ్చాడు" అంటూ క్యాప్షన్ పెట్టి పోలీస్ వ్యాట్సాప్‌లో గ్రూపు షేర్ చేసినట్టు నవీన్ కుమార్‌పై ప్రాథమిక ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారితో అనకాపల్లి ఎస్పీ గౌతమిసాలి ఆదేశించారు. అయితే, ఏపీ ప్రభుత్వంపై కానీ సీఎ జగన్‌పై కానీ కించపరిచేవిధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని అదుపులోకీ తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments