Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో డిజిటల్‌ ఎక్స్‌టెన్షన్‌

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:47 IST)
ప్రస్తుతం ఉన్న ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదన్న సీఎం, డిజిటల్‌ ఎక్స్‌టెన్స్‌ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓలా, ఉబర్‌ తరహాలో యాప్‌ తయారు చేయాలన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎక్కడున్నాయన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని, గ్రామ సెక్రటేరియట్‌ స్థాయిలో ఈ మ్యాపింగ్‌ జరగాలని సీఎం అన్నారు. 
 
ప్లంబర్‌ అయినా, మెకానిక్‌ అయినా, డ్రైవర్‌ అయినా ఇలా నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా సరే యాప్‌లో రిజిస్టర్‌ చేయించుకోవడం ద్వారా వారి సేవలను సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుందని, తగిన ఉపాధి కూడా లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ పద్ధతిని పాటిస్తున్నాయని, వాటి నమూనాలను పాటిస్తే సరిపోతుందన్నారు. 
 
దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని, ప్రపంచం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా అత్యుత్తమ నైపుణ్యం ఉన్న ఉన్న మానవవనరులను తయారుచేయాలని, అంతేకాకుండా పరిశ్రమలకు అవసరమైన స్థాయిలో మానవవనరులను అందించి 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చూడాల్సిన బాధ్యత ఉందని సీఎం జగన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments