Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు ఉద్యోగులకు శుభవార్త... 5రోజుల పనిదినాలను..?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (16:18 IST)
ఏపీ సర్కారు ఉద్యోగులకు శుభవార్త. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, అన్ని శాఖాల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు ఉత్తర్వులు  వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు. 
 
ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిస్తున్నారని నీలం సాహ్ని వెల్లడించారు. ఇకపోతే.. ఉద్యోగులకు మేలు చేసినందుకు ఏపీ ఉద్యోగుల సంఘం చైర్మన్‌  వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments