Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కల్యాణ్ ఆదేశం మేరకే తిరుపతిలో ప్రచారం: మనోహర్

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:51 IST)
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశం మేరకే ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వారం రోజుల్లో పవన్ కూడా ప్రచారానికి వస్తారని తెలిపారు.

తిరుపతి ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేశారని తెలిపారు. సీఎం జగన్ రోజూ రూ.500 కోట్ల అప్పు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆయన అనుచరులు సొంత వ్యాపారాలపై దృష్టి సారించి పరిపాలనను గాలికొదిలారని మనోహర్ తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments