Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదలండి.. బాబు పిలుపు: ముంపు గ్రామాల ప్రజలకు మందులు, ఆహారం

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (17:43 IST)
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. రాయలసీమలో ముంపునకు గురైన జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. విపత్తు సమయాల్లో పని చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలతో సమీక్షించిన చంద్రబాబు.. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. 
 
ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ముంపు గ్రామాల్లో చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు ఆయన తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఏరియల్ సర్వే నిర్వహించి.. బాధితులకు వీలైనంత త్వరగా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments