Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటున్న చంద్రబాబు

ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్న

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (20:56 IST)
ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎపిలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు బాబు ఢిల్లీ బయలుదేరారు. 24 పేజీల నివేదికను సిద్ధం చేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 15వ ఆర్థిక సంఘ విధివిధానాల సవరణలపై తనకున్న అభ్యంతరాలను చంద్రబాబు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కేంద్రం ఎపికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, ఇవ్వాల్సిన నిధులపై కూడా చర్చించనున్నారు. బిజెపితో విడిపోయిన తరువాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళడం... అందులోను 24 పేజీల నివేదికను తయారుచేసుకుని మరీ కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్ళడంతో ఒక్కసారిగా ఎపిలో చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments