Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిని వణికిస్తోన్న కరోనా

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:41 IST)
ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాసులను కరోనా వణికిస్తోంది. రాజమంఢ్రి రూరల్ మండలం కాతేరులోని ఒక ప్రముఖ విద్యాసంస్థలో 160  మంది ఇంటర్ విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

హైస్కూల్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే కేసులు వందల్లో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత విద్యాసంస్థలో సుమారు ఐదు వేలకుపైగా విద్యార్థులు ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజమండ్రి అర్బన్‌తో పాటు రూరల్ మండలంలో పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ  కరోనా కేసులు నమోదవుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
 
1 నుంచి ఒంటిపూట బడులు 
కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తుండడం, ఎండలు ఉధృతమవుతుండడంతో వచ్చేనెల 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని డీఈవో ఎస్‌ అబ్రహం తెలిపారు.

ఉదయం 7.45 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం విరామం తర్వాత పాఠశాల పనివేళలు ముగుస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments