Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కేసులు తగ్గినా.. మృతుల సంఖ్య తగ్గలేదే...!

Webdunia
గురువారం, 27 మే 2021 (19:36 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. 
 
పశ్చిమ గోదావరిలో 13 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 2 వేల 967 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 325 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 385 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 శాంపిల్స్ పరీక్షించారు.
 
జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 14 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, విశాఖలో 11 మంది, అనంతపూర్ లో 9 మంది, నెల్లూరులో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, విజయనగరంలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments