Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడ శత్రువు ఎక్కడో లేడంటున్న రాజమౌళి (వీడియో)

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఓ అవగాహనా కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. ఇందులో మెగా ఫ్యామీలీ హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళిలు పాల్గొని యువతకు తమ అమూల్యమైన

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (12:42 IST)
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఓ అవగాహనా కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. ఇందులో మెగా ఫ్యామీలీ హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళిలు పాల్గొని యువతకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చాడు. 
 
ముఖ్యంగా, రోడ్డు ప్రమాదాలకు కారణం ఎవరో కాదనీ, ఆ మరణాలకు మనమే కారణమంటూ వ్యాఖ్యానించారు. అంటే ప్రమాదాలకు శత్రువు ఎక్కడో లేడనీ, ఇక్కడే ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.50 లక్షల మంది చనిపోతున్నారనీ, ఈ మరణాలకు వాహనం డ్రైవ్ చేసేసమయంలో మనం చేసే చిన్నపొరపాట్లేనని చెప్పారు. కాగా, రాజమౌళి ప్రసంగానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments