Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు.. ఎపుడంటే..

Webdunia
గురువారం, 22 జులై 2021 (17:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. 
 
కాగా కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా జరగలేదు. అయితే గ్రేడ్ల విధానంలో వారిని పాస్ చేసి సెకండియర్‌కు పంపారు. ఇప్పుడు ఇదే విధానంలోనే ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments