Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మైన్ శివన్

తిరుమ‌ల శ్రీవారిని ఇస్రో ఛైర్మెన్ శివ‌న్ బుధవారం ద‌ర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 12) ఉదయం 4.04 నిముషాలుకు పీఎస్‌ఎల్వీ సి-41 ప్రయోగం జరుగనుంది. దీంతో ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుతూ ఇస్రో ఛ

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:12 IST)
తిరుమ‌ల శ్రీవారిని ఇస్రో ఛైర్మెన్ శివ‌న్ బుధవారం ద‌ర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 12) ఉదయం 4.04 నిముషాలుకు పీఎస్‌ఎల్వీ సి-41 ప్రయోగం జరుగనుంది. దీంతో ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుతూ ఇస్రో ఛైర్మెన్ శివన్ శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ శాటిలైట్‌తో నావిగేషన్ ద్వారా విస్తృత‌మైన‌ సేవలు అందించవచ్చు. 
 
గత ప్రయోగంలో శాటిలైట్‌తో సంభంధాలు తెగిపోవడంతో పునరుద్దరించడానికి ప్రయత్నాలు చేస్తూన్నాం అని ఇస్రో ఛైర్మైన్ శివ‌న్ తెలిపారు. ఇదిలాఉంటే... తిరుమల కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 
 
శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టనుంది. మంగళవారం శ్రీవారిని 66,436మంది భక్తులు దర్శించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments