Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 కోట్ల మంది చనిపోయినా పర్వాలేదు.. పాక్‌తో యుద్ధం చేయాల్సిందే: జేసీ

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (09:18 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 10 కోట్ల మంది చనిపోయినా ఫర్వాలేదు.. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
మహాత్మాగాంధీ, నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే పాకిస్థాన్‌, భారతదేశం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. నాడు బ్రిటీష్‌ ప్రభుత్వం నేర్పించిన క్రమశిక్షణే ఈ రోజు భారతీయులంతా పాటిస్తున్నారంటూ పాలకులకు చురక అంటించారు. ప్రతి రోజు సైనికులు చనిపోవడం కన్నా యుద్ధమే మంచిదన్నారు. పాకిస్తాన్‌ అణుబాంబు వేసినా దానిని ఆపగలిగే శక్తి భారతకి ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments