Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వాన్ని చాటిన ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అమరనాథ్ రెడ్డి తన మానవత్వాన్ని చాటారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికి పలమనేరుకు వెళ్తుండగా, పుత్తూరు-చిత్తూరు మార్గంమధ్యలో ఆర్కేడిపేట వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (18:46 IST)
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అమరనాథ్ రెడ్డి తన మానవత్వాన్ని చాటారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికి పలమనేరుకు వెళ్తుండగా, పుత్తూరు-చిత్తూరు మార్గంమధ్యలో ఆర్కేడిపేట వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను గమనించిన మంత్రి అమరనాథరెడ్డి.. వెంటనే కారు దిగి  108 సమాచారం అందించారు. 
 
దగ్గర్లో ఉన్న కార్వేటినగర్ పిఎస్‌లో సమాచారం అందించి ఎస్సైని అలర్ట్ చేశారు. ప్రాథమిక చికిత్స కోసం మంత్రి అమరనాథరెడ్డి గాయపడిన వారిని పుత్తూరు ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అలా అంబులెన్స్ ఎక్కించే వరకు గాయపడిన వారితోనే ఉన్న మంత్రి తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments