మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (10:50 IST)
జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మరోమారు మానవత్వం చాటుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. రోడ్డు ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపాడు. 
 
ఆ తర్వాత తానే స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పిమ్మట జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి క్షతగాత్రుడుకి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గతంలో కూడా ఇదేవిధంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడుకి ప్రథమ చికిత్స చేయడమేకాకుండా ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments